News

హజ్ యాత్రలో ముస్లింలు సైతాన్‌ను రాళ్లతో కొడతారు. ఇది చెడుపై మంచి గెలిచినదానికి గుర్తుగా చేసే ఒక పవిత్ర కర్మ.
అస్సాంలోని మోరిగావ్‌లోని అనేక గ్రామాలు వరదల కారణంగా ప్రభావితమయ్యాయి.
తక్కువ ఖర్చుతోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మిగతా ప్రాజెక్టులతో పోల్చితే తక్కువ డబ్బులే ఖర్చయినట్లు వెల్లడించారు.